ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలేంటీ ఈ నిఠారీ హత్యల కేసు..?

national |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 02:48 PM

2006లో నోయిడాలో మోనిందర్ ఇంటి సమీపంలోని డ్రైనేజీలో 19 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మోనిందర్ పనివాడైన కోలీ.. నిఠారీ గ్రామం నుంచి బాలికలను మోనిందర్ ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడు. 9 మంది బాలికలను, ఇద్దరు బాలురను, 5 మంది యువతులను చంపినట్లు కోలీ గతంలో తెలిపాడు. మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడటం సహా శరీర భాగాలను తిన్నట్లు అప్పట్లో కోలీ పేర్కొన్నాడు. కోలీకి సహకరించినందుకు మోనిందర్ పైనా కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa