ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 03:37 PM

నీరు లేక రైతులు నానాకష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్  వ్యాఖ్యలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కుదేలైపోయాయని తెలిపారు. కృష్ణా డెల్టాలో పంటలు పండిస్తున్న  రైతులకి సీఎం జగన్  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్ళాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రైతు సమస్యలపై జనసేన, టీడీపీతో కలిసి పోరాడబోతుందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa