ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 09:34 AM

సీఎం జగన్  ఈ నెల 19 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిధులు విడుదల చేయనున్నారు.ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa