ఉమ్మడి ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో దసరా శరన్నవరాత్రులు మంగళవారం వైభవంగా జరగుతున్నాయి. పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారు ధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు, ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబమాత చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి కార్యక్రమాలు పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa