ఏపీలో కరవుపై మంత్రివర్గ భేటీలో చర్చించలేదని టీడీపీ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులపైనే జగన్ ఆలోచన ఉందని అన్నారు. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను మోసం చేశారని ఎద్దేవా చేశారు. కరవుతో ప్రజలు వలసబాట పడుతుంటే సీఎం జగన్కు పట్టదని.. కరవు, వలసలకు జగన్ దోపిడీ పరిపాలనే కారణం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa