ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ జనసేన సమన్వయంతో పని చేయాలి: మాజీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 01:29 PM

రాప్తాడు నియోజక వర్గంలో టీడీపీ, జనసేన సమన్వయంతో పని చేసి ఎన్నికల్లో విజయం సాధిద్దామని టీడీపీ ఇంచార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత కోరారు.గురువారం జనసేన, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ, వైసీపీ గొడవలు సృష్టించే పని చేస్తుంది వారి ఉచ్చులో పడకండి అని సూచించారు.సమస్యలు వచ్చిన వాటిని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుందామని కోరారు. కార్యక్రమంలో జనసేన బాధ్యులు పవన్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa