అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి ముందు నిర్వహించే పలు పూజల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.
జనవరి 16 నుంచి ఆలయ ప్రతిష్ట పూజలు ప్రారంభమవుతాయి. 17న జలయాత్ర, తీర్థయాత్ర, కలశ పూజ, కలశ యాత్ర, 18 నుంచి ప్రధాన పూజలు ప్రారంభమవుతాయి. 19న రోజంతా పూజలు, 20న వాస్తుపూజ, సంప్రోక్షణ, 21న విగ్రహాలకు జలాభిషేకం చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa