సామాజిక సాధికార బస్ యాత్ర కు పలమనేరు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. నాలుగువైపుల నుంచీ ర్యాలీ సాగింది. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన బహిరంగ సభలో డిప్యూటీ సీఎంలు అంజాద్బాషా, నారాయణస్వామి, మంత్రి గుమ్మనూరు జయరామ్, ఎంపీ రెడ్డప్ప, మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యుడు వెంకటే గౌడ అధ్యక్షతన సాగిన బహిరంగ సభలో..వర్షం కురుస్తున్నా, జనం కదలకుండా ఉపన్యాసాలు వినడం విశేషంగా వైసీపీ నాయకులూ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa