ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాజెక్టు ఏర్పాటు పై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 09:23 AM

యాడికి మండల పరిధిలోని కుందనకోట-కమలపాడు గ్రామాల మధ్య త్వరలో పంప్డ్ స్టోరేజ్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రాజెక్ట్ ఏర్పాటుపై కమలపాడు గ్రామ సమీపంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, పర్యావరణ ఇంజనీర్ కిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రాజెక్టు ఏర్పాటుకు చుట్టుపక్కల గ్రామస్తులు స్వాగతించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa