ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజనులని టీడీపీ ఏనాడైనా పట్టించుకుందా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 12:56 PM

వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ, దేశంలో సామాజిక సాధికారతకు నిజమైన అర్థం తెచ్చినది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మాత్రమేనని, గ్రామ పంచాయితీ  నుంచి రాజ్యసభ వరకు ఆచరణలో అమలు చేసి సాధించారని, చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనాడైనా చేయగలిగారా అని ప్రశ్నించారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నం ప్రాంతంలో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం జగన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని గుర్తు చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa