స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 71,892 వద్ద నిలిచింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 21,665 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (2.85%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), భారతీ ఎయిర్టెల్ (1.06%), రిలయన్స్ (0.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.70%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-2.78%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.46%), కోటక్ బ్యాంక్ (-2.41%), ఎల్ అండ్ టి (-2.36%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.91%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa