ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భవతులకు అన్నదానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 08:51 AM

యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త సివి రమణారెడ్డి, రాయలచెరువు గ్రామంలోని వైద్యశాలలో పారిశ్రామికవేత్త రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గర్భవతులకు అన్నదానం నిర్వహించారు. వైద్యశాలల్లో వైద్యాధికారుల ఆధ్వర్యంలో గర్భవతులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ప్రతి గర్భవతి ప్రభుత్వా సుపత్రిలో కాన్పు కావాలని, తద్వారా ప్రభుత్వ పథకాలు అందుతాయని వైద్యాధికారులు గర్భవతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa