పెద్దచెర్లోపల్లి మండలంలోని బట్టుపల్లి గ్రామ శివారు ప్రాంతాలలో మంగళవారం కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పెద్దచెర్లోపల్లి ఎస్ఐ కోటయ్య తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బట్టుపల్లి గ్రామంలో కోడిపందాలు ఆడే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2, 250 నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa