టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు అరకులోయలో ‘రా.. కదలిరా’ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 10.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు డుంబ్రిగుడ మండలం అరకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా మండపేట వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa