ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎమ్మెల్సీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 01:34 PM

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ ని నందిగామ రూరల్ సీఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. చంద్రశేఖర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలుగుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa