ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం ఓ ద్విచక్ర వాహనదారుడు గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు కంభం మండలం సైదాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa