కలియుగ వైకుంఠం తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని మొత్తం 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు.
మొత్తం 20,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. రూ.3.87 కోట్లను హుండీ కానుకలుగా సమర్పించారు. భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa