ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షయ తృతీయ సందర్భంగా పేదలకు ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 01:56 PM

 తిరుపతి అక్షయ తృతీయ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థంగా వసుంధర ఫౌండేషన్ వారు కెవిఆర్ జ్యువెలర్స్ , ఎంఆర్ పల్లిలోని ప్రసన్న మెడికల్స్ మరియు సఖి టిఫిన్స్ సంయుక్తంగా తిరుపతిలోని నిరుపేదలకు నిరాశ్రయులకు కార్మికులకు మరియు పేద విద్యార్థుల కోసం 4  ప్రధాన ప్రాంతాలలో ఫుడ్ బ్యాంకులు ఏర్పాటుచేసి అక్షయపాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa