ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరెవరు ఎవరికీ మద్దతు తెలిపారో చూద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 08:52 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, సర్వీసు ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2 శాతం పోలింగ్‌ నమోదైంది. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలుపుకుంటే 81.86గా పోలింగ్‌ నమోదైంది. వీరిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 4.44 లక్షల మంది, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 13,700 మంది, దివ్యాంగులు 12,700, అత్యవసర సర్వీసు ఓటర్లు 27,100 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది ఓటేశారు. 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల దాటాక కూడా పోలింగ్‌ కొనసాగింది. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్‌ పెరిగింది. 2019తో పోలిస్తే ఈసారి 1 శాతం ఈవీఎం ఓటింగ్‌లోనే పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa