ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన రైల్వే పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 04:54 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం రైల్వే పోలీసులు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైలు పట్టాలపై తమ జీవాలను వదలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని రైల్వే పోలీసులు ప్రజలకు సూచించారు. రైతులు తమ జీవాలను రైలు పట్టాలపై వదలడం వల్ల అవి చనిపోతే ఆర్థికంగా నష్టపోతారని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో 20 గేదెలకు పైగా రైలు కిందపడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa