ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో శుక్రవారం కొమరోలు ఎస్సై మధుసూదన్ రావు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన స్థానిక గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజలు సమయనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గొడవలు చేసేందుకు ప్రయత్నిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa