ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీయే కూటమికి ప్రజలు ఘన విజయం ఇచ్చారు: వాసగిరి మణికంఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 03:34 PM

వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెంది ఎన్డీయే కూటమికి ఘన విజయం అందించారని గుంతకల్లు నియోజకవర్గం జనసేన కన్వీనర్ వాసగిరి మణికంఠ అన్నారు. గురువారం గుంతకల్లు మండలం జి కొట్టాల జనసైనికులు, టిడిపి సీనియర్ నాయకులు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠను మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ 21 స్థానాల్లో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa