రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మే, జూన్ నెల జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష పరిధిలో కాంట్రాక్ట్ సిబ్బంది, ఐఈ ఆర్పీలు, మెసెంజర్లు, విద్యాశాఖ కార్యాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని తెలిసిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa