ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని కమలాపురం శాసనసభ్యుడు పుత్తా చైతన్య రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీరపునాయనపల్లి మండలంలోని అనిమల గ్రామం వద్ద ఇసుక పంపిణీ ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్ డి ఏ ప్రభుత్వము ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa