శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో 17 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనానికి 8 నుంచి 12 గంటలు పడుతోంది. సోమవారం స్వామివారిని 71,939 మంది భక్తులు దర్శించుకోగా 26,327 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.90 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa