ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారి స్వర్ణ తపడం పనులకు తెలంగాణ భక్తుడు లక్ష విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 02:34 PM

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న దుర్గమ్మ అమ్మవారి స్వర్ణ తాపడం పనుల నిమిత్తం నల్గొండకు చెందిన మేరుగు గోపాల్ యాదవ్ అనే భక్తుడు రూ. 1, 00, 000/-లను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈఈ కెవిఎస్ కోటేశ్వర రావుకు అందజేశారు ఆనంతరం వారికి అమ్మవారి దర్శనం కల్పించి వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, ఆలయ అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రం మరియు చిత్రపటం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa