ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఓ థీమ్తో నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్పెషల్ డే థీమ్గా వీక్షిత్ భారత్ని 2024కు గానూ థీమ్గా ఎంచుకుంది. దీని ప్రకారం 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్షను ప్రతిబింభిస్తుంది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఆ సమయానికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్ని ఎంచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa