వాము నీరు తాగడం వల్ల శరీరంలోని కఫం, కడుపులో ఉన్న నులిపురుగులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో వాము కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం నుంచి సాంత్వన కలుగుతుంది. ఈ నీరు పీరియడ్స్ వేళ వచ్చే నొప్పి, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అలాగే పేగుల కదలికను మెరుగుపరిచి మలవిసర్జన సజావుగా జరిగేలా చూస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa