రొంపిచర్లలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి పంచామృతాభిషేకం పూజలు నిర్వహించారు. అమ్మవారికి జరిగిన కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త రామచంద్రరావు కమిటీ సభ్యులు పూజల్లో పాల్గొన్నారు. అనంతం భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa