ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల చొక్కాలతో సభకు హాజరుకానున్న టీడీపీ సభ్యులు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 09:05 AM

అమరావతి : ఇవాళ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు. ప్రత్యేక హోదా బంద్ కు మద్దతుగా నల్ల చొక్కాలతో సభకు హాజరుకానున్న టీడీపీ సభ్యులు. అసైన్డ్ భూముల బదలాయింపు ఆర్డినెన్సు ను సభలో ప్రవేశ పెట్టనున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. ఇవాళ అసెంబ్లీలో ప్రత్యేక హోదా,విభజన సమస్యలు పై చర్చ...తీర్మానం చేయనున్న అసెంబ్లీ. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ప్రసంగించనున్న  సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa