ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధీనంలో ఉండే ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1984లో యూఏఈ వేదికగా పురుషుల క్రికెట్లో తొలిసారి ఆసియా కప్ నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీ జరగాల్సి ఉండగా, మధ్యలో కొన్నిసార్లు నాలుగేళ్లకోసారి కూడా నిర్వహించారు. ఇప్పటివరకు 14 ఆసియా కప్లు జరిగితే అన్ని టోర్నీలు ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్లు చెరో 13సార్లు ఆసియా కప్లో పాల్గొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa