పంటినొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఈ నొప్పి బాగా పెరిగి చిగుళ్లు వాపు వస్తాయి. తీపి పదార్థాలు తినేవారిలో పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. అయితే పంటి నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు.
ఈ చిట్కాను పాటించండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఆ వాటర్ను నోట్లో పోసుకొని తాగకుండా పుక్కిలించాలి. ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల నోటిలో ఉన్న పదార్థాలు బయటకు వచ్చి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa