హిందూ పండుగలలో దీపావళి చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాస బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి రోజు మీరు వెలిగించే దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించడం శ్రేయస్కరం. ఇలా చేస్తే ఆ ఇంటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. దీపాలు బేసి సంఖ్యలో వెలిగించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa