చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో సోమవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను వారి నుండి అర్జీల రూపంలో తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa