పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యురాలిగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈమేరకు అసెంబ్లీలో శుక్రవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు కమిటీ సభ్యులను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వానికి వనరులు అందించేందుకు సహాయం చేస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa