యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేరఠ్కు చెందిన కరిష్మాకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అనంతరం ఆమెను పై ఫ్లోర్ నుంచి కింద ఉన్న ఫ్లోర్కి లిఫ్ట్లో తరలిస్తుండగా.. లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కరిష్మాకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కరిష్మా భర్త వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa