ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెవెన్యూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 02:02 PM

ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో తహసీల్దార్ శేషఫణి ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించి, వారు మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు, వచ్చిన అర్జీలపై విచారణ చేపట్టి, న్యాయం చేస్తామన్నారు. సర్వేయర్ వహీద్, ఆర్ఐ లక్ష్మన్న, ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa