ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఈ కఠిన చట్టం గురించి తెలుసా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 04:19 PM

ఆంధ్రప్రదేశ్ ఓ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. గతేడాది 45మందికి కఠిన జైలు శిక్షలు పడ్డాయి. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా యువతను అలర్ట్ చేయాల్సి అవసరం ఉంది. ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ఎన్‌డీపీసీ చట్టం-1985ను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటున్నారు. గంజాయితో పాటుగా డ్రగ్స్ తయారీ, వినియోగం, కుట్ర చేయడం వంటివి చేస్తే ఎన్‌డీపీసీ చట్టం-1985 కింద కేసు న‌మోదు చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com