ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్ సలహాలు, సేవలను టీడీపీ వినియోగించుకుంది. ప్రచారంలో ప్రశాంత్ కిశోర్, ఆయన టీమ్ సూచించిన అంశాలు ప్రచారంలో టీడీపీకి కలిసి వచ్చాయి.
అయితే ఈ టీమ్లో కీలకంగా ఉన్న శంతన్ ఇప్పుడు వైసీపీ కోసం పని చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇదే వాదన టీడీపీతో పాటుగా వైసీపీలోనూ బలంగా వినిపిస్తోంది.
![]() |
![]() |