మదనపల్లె డివిజనలో భూముల రీసర్వే పారదర్శకంగా చేపడుతున్నామని మదనప ల్లె సబ్కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. గురువారం బి.కొత్తకోట మండలంలో ఆయన పర్యటించా రు. తహశీల్దార్ కార్యాలయంలో ఫ్రీహోల్డ్ భూములు, రెవెన్యూసదస్సు అర్జీలు, రీసర్వేలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ బి.కొత్తకోట, మదనపల్లె రెవెన్యూ సదస్సులో అధికంగా 1023 అర్జీలు వచ్చాయన్నారు. బి.కొత్తకోట పట్టణంలో ఆక్రమణలు ఎక్కువయ్యాయని, ప్రభుత్వ స్థలాల ను కబ్జా చేసి దౌర్జ న్యాలు చేస్తున్నారని కొందరు సబ్కలెక్టర్ లికిత పూర్వకంగా తగిన ఆధారాలతో నివేదించారు. తహశీల్దార్ అజారుద్దీన, డీటీ మమమ్మద్ అన్సారీ, సరేకవయర్ ముబారక్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa