శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన కదిరి ఆర్డీవో కార్యాలయం నందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో వివిఎస్ శర్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa