ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవోదయం గోడపత్రికలు విడుదల చేసిన రాప్తాడు ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:12 PM

నవోదయం ద్వారా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో అనంతపురం.
ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు జాకీర్ హుస్సేన్, కృష్ణారెడ్డి, జయ, నరసింహతో కలిసి గోడపత్రికలు విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామస్థాయిలో పూర్తి అవగాహన చేసి ప్రజలను సారా బారిన పడకుండా చూడాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa