ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు చేరువలో కూటమి ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:46 PM

ప్రజా సమస్యలు తీర్చేందుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సమస్య మార్గాన్ని పరిష్కరిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు.
శనివారం శ్రీకాకుళం పట్టణంలోని ప్రజల నుంచి వినతలు స్వీకరించి ప్రజా దర్బార్ శనివారం నిర్వహించారు. విశేషంగా ప్రజలు నియోజక వర్గం నుంచి వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa