ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 23న సిపిఎం కడప నగర కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:43 PM

సిపిఎం పార్టీ కడప నగర కమిటీ సమావేశం ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆ పార్టీ నగర కార్యదర్శి ఏ రామమోహన్ శనివారం నాడు విడుదల చేసిన ఒక్క పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
ఈ సమావేశంలో నగర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు, విద్యుత్ భారాలు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలపై సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa