ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివరాత్రి ఉత్సవాలకు మంత్రి కొండపల్లిని ఆహ్వానించిన ఆలయ చైర్మన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 06:38 PM

మెంటాడ మండలం జయతి గ్రామంలోని శ్రీభ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండగ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసును ఆయన నివాసంలో ఆదివారం కలిసి మహాశివరాత్రికి ఆలయ ఛైర్మన్ జోగినాయుడు ఆహ్వానించారు. మహాశివరాత్రికి స్వయంభువుగా వెలసిన శివాలయాన్ని దర్శించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మెంటాడ మండలం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంటాడ మండల తేదేపా నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa