ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:32 PM

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లోని పీజిఆర్ఎస్ అమలలో భాగంగా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa