ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 17న సంకటహర గణపతి వ్రతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 03:41 PM

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీన సోమవారం సంకటహర గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిశోర్ సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి 6 గంటల వరకు వ్రతం వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వరకు పాత్రలు కావాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa