ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీజు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 10:21 AM

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం రాయచోటిలో జరగనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ మండల కన్వీనర్ చౌడేశ్వర కోరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత ఉదయం 10 గంటలకు రాయచోటి కలెక్టరేట్ వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa