ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండ్రేవుల ప్రాజెక్టును నిలిపివేసిన జగన్: నిమ్మల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 02:46 PM

గత ప్రభుత్వం జలవనరుల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, వాటిని చెల్లించడంతో పాటు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్‌తో గుండ్రేవుల ప్రాజెక్టు రద్దు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,890 కోట్లు కేటాయించిందన్నారు. కర్నూలులో 11 గ్రామాలు, తెలంగాణలో 5 గ్రామాలు ముంపు బారిన పడతాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com