ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లంబర్లకు న్యాయం చేయాలంటూ ధర్మవరంలో నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 20, 2025, 03:27 PM

ధర్మవరంలోని ప్లంబర్లకు కేటాయించిన స్థలం సర్వే నంబర్ 650-2లో డూప్లికేట్ పట్టాలు చేయించుకుని, నిర్మాణాలు చేపడుతున్న వారిపై 420 కేసులు నమోదు చేయాలని సీపీఐ నేత మధు డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నాయకులతో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎవరైతే అనర్హులు దొంగ పట్టాలు చేయించుకున్నారో వారి పట్టాలు తొలగించి అర్హులైన ప్లంబర్ కార్మికులకు న్యాయం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa